క్రైం న్యూస్ | జిల్లాలోని దిలావర్పూర్ లో గల కాల్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆవులమందపై సోమవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేసినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.
అమరావతి, జూన్ 15:మావోయిస్టులకు నగదు తరలిస్తున్న సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో భారీగా నగదు పట్టుబడింది. బీడీ కాంట్రాక్టర్ల నుంచి కుంట, కిష్టారం ఏర�
జైపూర్ : కేసు ఉపసంహరించుకోలేదనే కోపంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది మహిళప�
తిరుపతి, జూన్ 14:కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో ఎర్రచందనం స్మగ్లర్ల కాస్త తగ్గినా ,మళ్లీ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు పరిధిలో ము�
ముంబై : ఆన్లైన్ కోడింగ్ క్లాసుల్లో మహిళా టీచర్లకు తన ప్రైవేట్ భాగాలను చూపుతూ అసభ్యంగా వ్యవహరించిన తొమ్మిదో తరగతి విద్యార్ధి(15)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రక్షణ శాఖ ఉద్యోగి కుమారుడై�
చెన్నై : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ఆయన లైంగికంగా