Man kills five of his family: సోమవారం తెల్లవారుజామున నాగ్పూర్లోని పచ్పవోలీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైం న్యూస్ | వేడినీళ్లు మీదపడడంతో తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.
క్రైం న్యూస్ | భీమారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద నివాసముంటున్న ఆటో డ్రైవర్ కోటి(36) ఫైనాన్సర్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై : వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం థానే జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..థానేలోని మంపదగోవ్ కు చెందిన లక్ష్మ�
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 14వ తేదీన జావేద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు
హైదరాబాద్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని టి.రవి కుమార్(30)గా గుర్తించారు. స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నట
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగ్రాలో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స కోసం చేరిన 18 ఏండ్ల బాలికపై అక్కడి ఉద్యోగి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన క
జైపూర్ : మంత్రగత్తెగా మహిళపై పేరుమోపి పలువురు ఆమెను దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ లోని బుంది జిల్లా భజ్నేరి గ్రామంలో వెలుగుచూసింది. గత ఆదివారం ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తితో పాటు దాదాపు పదిమ�