సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య | జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అహ్మదాబాద్ : సోషల్ మీడియా వేదికలపై మైనర్ బాలికలు, మహిళలతో స్నేహం పెంచుకుని ఆపై డబ్బు కోసం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని గుజరాత్లోని ఆనంద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జగ�
లక్నో : మాస్క్ ధరించే విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం ఓ వ్యక్తిపై కాల్పులకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కుమార్ అనే ఓ కస్టమర్ వచ్చాడు. అయితే అతడు మ
క్రైం న్యూస్ | జిల్లాకలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పని చేస్తున్న సర్వేయర్ రాములు నివాసం వరంగల్ అర్బన్ జిల్లా కోమటిపల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
లక్నో : వాట్సాప్ ద్వారా దాదాపు 370 మంది మహిళలకు వీడియో కాల్స్ చేసి అభ్యంతరకరంగా వ్యవహరించిన యూపీలోని బలియాకు చెందిన 35 ఏండ్ల వ్యక్తిని మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళలకు చేసి�
లక్నో : యాపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పర్వానికి బ్రేక్ పడటం లేదు. ఆగ్రా జిల్లాలోని పిన్హట్ ప్రాంతంలో దళిత మహిళ(25)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది