క్రైం న్యూస్ | శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తుల దాకా రక్షణ కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది.
షిల్లాంగ్ : బ్యాంక్ చోరీ కోసం వచ్చి రాబరీకి విఫలయత్నం చేసిన మహిళ మూడు రోజులు అక్కడే చిక్కుకుపోయి ఆపై పోలీసులకు పట్టుబడింది. షిల్లాంగ్లోని మేఘాలయా బ్యాంక్లో దోపిడీకి వచ్చిన 40 ఏండ్ల మహిళన
అమరావతి,జూన్ 30: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప�
అమరావతి,జూన్ 30: యువకుడి వేధింపులకు అభం శుభం తెలియని బాలిక బలైపోయింది.తాడేపల్లికి చెందిన 16ఏండ్ల బాలిక పదో తరగతి చదువుతున్నది. కొద్దిరోజుల క్రితం ఆమె ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో మహేంద్ర అనే �
అమరావతి,జూన్30:భార్యపైకక్షపెంచుకున్నభర్త ఆమె నిద్రిస్తున్నసమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయ�
అమరావతి,జూన్ 29:ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవరం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట
అమరావతి,జూన్ 29: విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకున్నది. ఆస్తికోసం సొంత తమ్ముడే అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం దేముడు వలసం గ్రామ�
రాయ్పూర్ : ఆన్లైన్ గేమ్ కోసం ఆయుధాల కొనుగోలుకు 12 ఏండ్ల బాలుడు తల్లి ఖాతా నుంచి రూ 3.2 లక్షలు వెచ్చించిన ఘటన చత్తీస్ఘఢ్లోని కంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఏడాది మార్చి 8 నుంచి జూన్ 10 మధ్య బాలుడు ఏ�