అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన స
క్రైం న్యూస్ | జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భూతగాదాల విషయంలో తండ్రి అట్ల కనకయ్య (58)ని హత్య చేసిన అట్ల వీరేందర్ అనే వ్యక్తిని హుస్నాబాద్ సర్కిల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
బెంగళూర్ : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన 17 ఏండ్ల బాలుడిని బెంగళూర్కు చెందిన యువతి (20) పెండ్లి చేసుకోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో యువతిపై బాల్య వివాహ చట్టం కింద పోలీసులు కేస
క్రైం న్యూస్ | కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది.
మీరట్ : రక్షక భటులుగా బాధితులకు అండగా నిలవాల్సిన వారే స్వంత మనిషినే కాటేశారు. కామంతో కండ్లు మూసుకుపోయిన మామ తాను పోలీస్ అనే విషయం మరిచి మహిళా పోలీస్గా పనిచేస్తున్న కోడలిపైనే లైంగిక దాడికి ద
అండగా ఉండాల్సిన తండ్రి.. మూడేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మ తాతయ్య కూడా రెండేళ్ల క్రితం అనంతలోకానికి వెళ్లిపోయారు.