క్రైం న్యూస్ | ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
గురుగ్రాం : హర్యానాలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సహా ఏడుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెవారి జిల్లాలోని పాఠశాలలో మే 24న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలు
క్రైం న్యూస్ | భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కేంద్రంలో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
కొచ్చి : సహజీవనం చేస్తున్న మహిళనే ఫ్లాట్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ లో వెలుగుచూసింది. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే మహ�
అహ్మదాబాద్ : డేటింగ్ కు నిరాకరించడంతో ఓ యువతిని సోషల్ మీడియా వేదికగా వేధించిన వ్యక్తి ఉదంతం గుజరాత్ లో వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా మెలిగేందుకు 23 ఏండ్ల యువతి నిరాకరించడంతో ఆమెను వేధించే
గత రెండు నెలల్లో 5 లక్షలకు పైగా వ్యక్తులను రూ .150 కోట్లకు మోసం చేసిన కేసులో 11 మందిని ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ బుధవారం అరెస్టు చేసింది. వీరు పవర్ బ్యాంక్, సన్ఫ్యాక్టరీ, ఎజ్ప్లాన్ వంటి యాప్లను ఉపయోగించి మోస