క్రైం న్యూస్ | అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 16 తులాల బంగారం, 40 తులాల వెండి రికవరీ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది తెలిపారు.
భోపాల్ : పెండ్లయిన రెండు రోజులకే కొత్త పెండ్లి కొడుకు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా గుర్జి గ్రామానికి చెందిన సోను పటేల్ కు మే 14న వివాహమైంద�
క్రైం న్యూస్ | జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.
క్రైం న్యూస్ | ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
గురుగ్రాం : హర్యానాలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సహా ఏడుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెవారి జిల్లాలోని పాఠశాలలో మే 24న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలు
క్రైం న్యూస్ | భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కేంద్రంలో చోటు చేసుకుంది.