జగిత్యాల : జిల్లాలో 21 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన పండారి బాలు పవార్ అనే ఘరానా దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూ శర్మ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి కిలో 65 గ్రాముల బంగారం, కిలో 300 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నాయకులు