హైదరాబాద్ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తర్వాత రాష్ట్రానికి మొదటిసారిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సీఎం కేసీఆర్ చిత్రపట్టానికి పాలాభిషేకం
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నాయకులు