ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషనర్ల నియామకం, నిబంధనల బిల్లుపై మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి �
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీసీ సంఘాల వినతిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాలలకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
మంత్రి ఎర్రబెల్లి | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తర్వాత రాష్ట్రానికి మొదటిసారిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం రాజ్భ�
వసతులు లేనప్పుడు అద్భుతాలు ఆశించలేం ‘నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలి ఆధునిక కోర్టు కాంప్లెక్సులను నిర్మించాలి సీజేఐ ఎన్వీ రమణ ప్రతిపాదన న్యూఢిల్లీ, జూన్ 4: ద
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు తేజం వచ్చే ఏడాది ఆగస్టు 26వరకు బాధ్యతలు సీజేఐ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి వేడుకకు ప్రధాని మోదీ, మంత్రుల హాజరు సీఎం కేసీఆర్ అభినంద�
అత్యున్నత న్యాయస్థానం సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతి భవన్లో నేడే ప్రమాణ స్వీకారం వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు పదవీ బాధ్యతలు శుక్రవారం జరిగిన మాజీ సీజేఐ బోబ్డే వీడ్కోలు సమావేశం జస్టిస్ బోబ్డేతో ఉన�
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం
న్యూఢిల్లీ: తన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును సిఫారసు చేశారు ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన వారసుడి పేరును సిఫారసు చేయాల్సింది�