మనేసర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. మటన్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వచ్చిన యువతి(20)ని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ముగ్గురు యువకు�
జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ల�
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాంద్రా ప్రాంతంలో 19 ఏండ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై శివ�