క్రైం న్యూస్ | జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.
చెన్నై : తోడుగా ఉంటానని మాటిచ్చి మహిళతో సహజీవనం చేస్తూ ఆపై అనుమానంతో ఆమెను కడతేర్చిన కసాయి ఉదంతం చెన్నైలో వెలుగుచూసింది. మహిళ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమె నిద్రిస్తున్న సమ
బెంగళూర్ : ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలో వివాదం నెలకొనడంతో ఇంటి యజమాని, అతని కుమారుడు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇరానియన్ మహళ (29) పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జేపీ నగర్ లో గజ�
కోల్ కతా : వీధి కుక్కలపై రాళ్లు విసురుతున్న వారిని వారించినందుకు జంతు ప్రేమికుడిని ఇద్దరు యువకులు దారుణంగా చితకబాదడంతో బాధితుడు మరణించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాల�
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి | ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత సదరు యువకుడు తనను పొడుచుకున్నాడు.
పుణే : రాజస్ధాన్ కు చెందిన ఇద్దరు కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికలపై మహిళలుగా పోజులు కొడుతూ పలువురికి టోకరా ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. పుణేకు చెందిన దాదాపు వంద మంది పురుషులను వీడియో కాల్స్ లో న�
లక్నో : లిక్కర్ బాటిల్ ను పడవేసిందనే కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపిన ఘటన యూపీలోని ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ దులాహి గ్రామంలో
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ యధేచ్చగా సాగుతోంది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ లో ఓ రెస్టారెంట్ లో నిల్వ చేసిన 93 �