క్రైం న్యూస్ | కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు.
చండీఘడ్ : ఆక్సిజన్ సిలిండర్లను గోడౌన్ లో దాచి అధిక ధరలకు విక్రయిస్తున్న బ్లాక్ మార్కెట్ రాకెట్ ను హర్యానా పోలీసులు రట్టుచేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బదాపూర్ లోని గోడౌన్
క్రైం న్యూస్ | మైనర్ బాలికకు వివాహం చేస్తుండగా విషయం తెలుసుకున్న శాంతి నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలుపుదల చేసిన సంఘటన జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి లోన్ పేరుతో ఓ కుటుంబాన్ని రూ. 35 లక్షలకు ముంచారు ఇద్దరు సభ్యుల గ్యాంగ్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీలోని రామ్నగర్లో చోటుచేసుక�
అహ్మదాబాద్ : మాజీ గర్ల్ ఫ్రెండ్ పేరుతో నకిలీ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు తెరిచి వేధింపులకు గురిచేసిన యువకుడిని (24) గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిసాగర్ కు చెందిన �
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఆక్సిజన్, రెమ్డిసివిర్ కొరత వెంటాడుతుండటంతో ఇదే అదనుగా దేశ రాజధానిలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ కాన్సంట్రేటర�
చెన్నై : ఉద్యోగం ఆశచూపి ఒంటరి మహిళపై టీస్టాల్ లో పనిచేసే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని కిల్పాక్ ప్రాంతంలో ఓ మహిళ (35) త�
అహ్మదాబాద్ : రెండేండ్ల కిందట జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న నిందితుడు తన ప్రత్యర్ధి కుమార్తె ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని సూర
ఒంగోలు : మహిళతో సన్నిహితంగా మెలగడం యువకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావుకు అదే గ్రామానికి చెందిన మహిళతో కొం