క్రైం న్యూస్ | వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుందని ఇంటి నుంచి పొలం వద్దకు బైక్పై వెళ్తుండగా పిడుగు పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దమందడిలో చోటుచేసుకుంది.
క్రైం న్యూస్ | మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భూపాలపల్లి మండలంలోని గంగారం గ్రామంలో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ : నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లను తయారు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీఫార్మసీ గ్రాడ్యుయేట్ సహా ఏడుగుర�
కాచిగూడ,ఏప్రిల్ 30: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. బండరాయితో మోది దుండగులు దారుణంగా చంపేశారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్�
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
క్రైం న్యూస్ | భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివల�
క్రైం న్యూస్ | కరోనా కాటుకు ఎంఈవో బలయ్యాడు. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజయ్య (50) కరోనా బారిన పడి హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.