కాచిగూడ,ఏప్రిల్ 30: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. బండరాయితో మోది దుండగులు దారుణంగా చంపేశారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్�
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
క్రైం న్యూస్ | భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివల�
క్రైం న్యూస్ | కరోనా కాటుకు ఎంఈవో బలయ్యాడు. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజయ్య (50) కరోనా బారిన పడి హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
క్రైం న్యూస్ | మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది.
క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషి చెన్నయ్యకు నాంపల్లిలోని మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేలు
నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కర�