క్రైం న్యూస్ | మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది.
క్రైం న్యూస్ | డబ్బులు చెల్లించలేదని మృతదేహాన్ని మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఉంచుకున్న అమానవీయ ఘటన నగరంలోని ఎల్బీ నగర్ నాగోలోని సుప్రజ దవాఖానలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషి చెన్నయ్యకు నాంపల్లిలోని మొదటి అదనపు ఎంఎస్జే కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేలు
నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కర�
క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
పెద్దపల్లి : సినీ నటుడు, గాయకుడు, రచయిత గోస్కుల కొమురయ్య మరణించాడు. జిల్లాలోని ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య (55) ఆనారోగ్యంతో శనివారం ఉదయం తన ఇంటివద్ద కన్నుమూశాడు. సినీ దర్శకుడ�
న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కీలక ఔషధాలను నిల్వ చేసి బ్లాక్ దందాతో జేబులు నింపుకుంటున్న దళారుల రాకెట్ ను ఢిల్లీ పోలీసులు చేధించారు. రెమ్డిసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ చేసిన రెం�