నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనజిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చె�
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేంద�
చిన్నారికి చికిత్స పేరుతో రూ.16.5 లక్షలు వసూలు సీసీఎస్ పోలీసులకు నల్లగొండ వాసుల ఫిర్యాదు బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస