క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేంద�
చిన్నారికి చికిత్స పేరుతో రూ.16.5 లక్షలు వసూలు సీసీఎస్ పోలీసులకు నల్లగొండ వాసుల ఫిర్యాదు బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస
క్రైం న్యూస్ | డవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
లక్నో : లోదుస్తుల్లో రూ కోటి విలువైన బంగారం దాచి దేశంలోకి తరలిస్తున్న యువతి (22)ని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. యువతి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెంది�
థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీధికుక్కపై బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పింటించారు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు వె�