క్రైం న్యూస్ | డవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
లక్నో : లోదుస్తుల్లో రూ కోటి విలువైన బంగారం దాచి దేశంలోకి తరలిస్తున్న యువతి (22)ని లక్నోలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. యువతి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెంది�
థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీధికుక్కపై బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పింటించారు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు వె�
బెంగళూరు: ఉగాది పండుగకు సంబురంగా పుట్టింటికి వెళ్లిన కూతురు కన్నతండ్రి చేతిలో దారుణహత్యకు గురైంది. తల్లిదండ్రుల గొడవలో తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోబోయి గర్భిణి అయిన వారి కుమార్తె �