మంచిర్యాల : విద్యుదాఘాతంతో 14 మూగ జీవులు మృతి చెందాయి. ఈ విషాద సంఘటన జిల్లాలోని కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కన్నెపల్లి సబ్స్టేషన్ నుంచి రెబ్బెన గ్రామానికి వెళ్లే 11కేవీ విద్యుత్ లైన్ వైరు తెగి కిందపడింది. మేత కోసం వెళ్లిన పశువులు వాటికి తగిలి విద్యుత్ షాక్తో పన్నెండు బర్రెలు, రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి