మావోయిస్టులపై జరుపుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే ఆపి, శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చల కోస
బిగ్బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని అవినీతి కేసు నుంచి కాపాడడం కోసమే ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, �
మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని వామపక్షాల నేతలు విమర్శించారు. మణిపూర్ అలర్లను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్య�
రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన�