కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంతం చేయాలనే దురాలోచన చేస్తుందని, ప్రజల పక్షాన నిత్యం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అంతం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పష్ట�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.
CPI Chada Venkat Reddy | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చా�
తెలంగాణపై బీజేపీది బూటకపు ప్రేమ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రైవేటీకరించే చర్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు ఏం స�
హిమాయత్నగర్, జనవరి 22: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హిమాయత్నగర్లోని మఖ్ధుం భవన్లో అగ్రిగోల్డ్ బాధితులు శనివారం చాడ వెంకట్రెడ్డిని కల�
ఆ ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సీపీఐ నేత చాడ జోస్యం హుస్నాబాద్, జనవరి 19: దేశంలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పా రు. బుధవారం సిద్దిపే�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నా రు. పెరుగుతున్న ఎరువు�
కేంద్రంలో ఉన్నది దళారీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ కేంద్రం విధానాలతో రిజర్వేషన్లకు ముప్పు ధాన్యం కొనుగోళ్లను జటిలం చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుక
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్�