దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి వేడుకల (Diwali Celebrations) అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది.
Delhi pollution | దీపావళి (Diwali) వేళ ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేక ప్రాంతాల్లో 280కి పైగా అధ్వాన్నంగా ఉంది. ఇది అధ్వాన్నస్థాయి కాలుష్య కేటగిరీ పరిధిలోకి వస్తుంది.
Supreme Court | వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాట
ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా గంగా నదిలో నీటి నాణ్యత స్నానాలు చేసేందుకు అనువుగా ఉందని గ్రీన్ టిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీసీసీబీ) తన తాజా నివేదికలో తెలియచేసింది
త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి స్నానమాచరిస్తున్న నేపథ్యంలో అక్కడి నీటి స్వచ్ఛతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నీటి స్వచ్ఛతపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండ�
నగరంలో వాతావరణం ప్రమాదకరంగా మారుతున్నది. నిత్యం పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిమాణాన్ని దాటిప�
Air Pollutions | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలు
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత �
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. నగరంలో ఎప్పుడూ ఉండే కాలుష్య వాతావరణానికి శీతాకాలంలో కురిసే పొగమంచు తోడైంది. పొగమంచులో దుమ్మదూళి రేణువులు పేరుకుపోయి కాలుష్యం పెరుగుతున్నది.
శ రాజధాని ఢిల్లీ (Delhi) వాసులను వాయు కాలుష్యం (Air Pollution)ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత (Air Quality) పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్ర�
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ త్రీ కింద ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 12 రాత్రి వరకు అన్ని బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ�