Covid third wave | దేశంలో కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎమ్మార్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తన నివేదికలో పేర్కొంది. రాబ
మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానా విధించండి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జనవరి 6 : ఒమిక్రాన్ వైరస్తో పాటు కొవిడ్ వైరస్ మూడో దశ కేసులు పెరుగు తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాం�
Covid third Wave begins : ts DH Srinivasa Rao | కరోనా మూడో దశ ప్రారంభమైందని రాష్ట్ర ప్రజావైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందే ఒమిక�
పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్�
Due to fear of third wave of corona and lockdown, trader ate poison in Chhatarpur! | కరోనా మహమ్మారి అన్నివర్గాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. మహమ్మారిని నివారణకు విధించిన ఆంక్షలు, నిర్బంధాలు, లాక్డౌన్లు, కర్ఫ్యూ ఎంతో మంది
జెరూసలేం: ఇజ్రాయెల్లో మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నది. ఈ నెల 2న ఆ దేశంలో రికార్డు స్థాయిలో 11,316 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా మంది ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఆగస్ట్ 7 ను
న్యూఢిల్లీ : రాబోయే నెలల్లో కొవిడ్ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, అయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా( Covid-19 ) థర్డ్వేవ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్లో పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ క
పాట్నా : బీహార్లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ఆ రాష్ట్రంలో 11, 12వ తరగతులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తు�
కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్ | కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
నవంబర్ నాటికి పిల్లలకు కొవిడ్ టీకా! | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా ముమ్మరంగా సాగుతున్నది. అన్ని రాష్ట్రాలు 18 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నాయి.