దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన తర్వాత 2020 మార్చిలో స్థాపించిన ్రప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్(పీఎం కేర్స్) ఫండ్కు విరాళాలు భారీగా తగ్గిపోయాయ�
Sonu Sood | కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం అయ్యే అవకాశాలు వచ్చాయని (Sonu Sood Was Offered Chief Minister Post) బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోను సూద్ (Sonu Sood) తెలిపారు.
కోవిడ్19 పుట్టుకకు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ఆ వైరస్ చైనాలోని వుహాన్లో ఉన్న సీఫుడ్ మార్కెట్ నుంచే వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆ�
కోవిడ్ కారణంగా భారత్లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని షరతులతో, కొందరికే ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని చైనా విదేశాంగ శాఖ
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు.
క్రీడా టోర్నీల్లో వేగంగా మహమ్మారి వ్యాప్తి వైరస్ విజృంభణతో పలు టోర్నీలు వాయిదా కోల్కతా: వాయిదా పడిన టోర్నీలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. మళ్లీ కరోనా వైరస్ పంజా విసురుతున్నది. అన్ని జాగ్రత్తలతో �
న్యూయార్క్: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్నేహ హస్తాన్ని అందించింది. ఇండియాకు అదనంగా మరో 41 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆ దేశం ప్రకటించింది. కో�
హైదరాబాద్ : మే 2021 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్టులను జూలై 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. అంతకుముందు కొవిడ్-19 మహమ్మారిని దృ�
హైదరాబాద్ : డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువరించింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస�
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. కరోనా మహమ్మారి సమయంలో ఒకే సిరీస్ ఆడిన భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.ఏడేండ్ల తర్వాత భారత అమ్మాయిలు
ఈ నెల 17న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ | కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఈ నెల 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశంకానున్నారు.
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. పెద్ద సంఖ్యలో జనం మహమ్మారితో మృత్యువాతపడుతున్నారు.
వైరస్ ప్రభావంతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకునేందుకు బంధువు�
భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధ�
న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్తో పోరాడుతున్న భారత్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ బాసటగా నిలిచాడు. తన దేశానికే చెందిన ప్యాట్ కమిన్స్ను ఆదర్శంగా తీసుకుంటూ కరోనాపై పోరులో భారత్కు సహాయం చ