2025-26 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను గురువారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్రవారం దోస్త్ వెబ్సైట్లో కాలేజీల్లోని
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు పెద్దన్నలాంటి ఉన్నత విద్యామండలికి, జవహార్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఏఎన్ఎఫ్ఏయూ) పొగపెడుతున్నది. తమ మంచిచెడ్డ, బాగోగులు చూసుకోవా�
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా 19, 20 తేదీల్లో సదస్సులు నిర్వహించాలని భాషా అధ్యాపకులు నిర్ణయించారు. మూడేండ్ల భాషా కోర్సును రెండేండ్లకు కుదించడంతోపాటు 20 క్రెడిట్లను 12 క్రెడిట్లకే పరిమిత�
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్కు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. బీకాం, బీబీఏ కోర్సుల్లోనూ మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ కు అవకాశం �
తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ప్రభుత్వం విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించింది. 35 మంది విద్యార్థులను ఎంపికచేసింది. వీరిలో ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు ఆన్
TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ షెడ్యూల్, ఎడ్సెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానున్నది. మార్చి 15 నుంచి మే 24 వరకు పీఈ సెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్' చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయా�
TG CET's | తెలంగాణలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు సెట్లకు కన్వీనర్లను నియమించింది. యూనివర్సిటీ ఏ పరీక్ష
Council of Higher Education | 2024-25 విద్యాసంవత్సరానికి కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు శనివారం నియమించింది. ఈ మేరకు �
తెలంగాణ ఉన్నత విద్యామండలి పూర్తిస్థాయి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్గా డాక్టర్ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శ