నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి సికింద్రాబాద్ రాంగోపాల్పేటకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, కాలేరు �
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన
జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్లో చేరిన మేయర్లు, చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తిరగబడుతున్నారు. వారి ఏకపక్ష ద�
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక రాజకీయాలకు తెరలేపింది. ఇప్పటికే మూడేండ్లు పూర్తిచేసుకున్న మున్సిపాలిటీల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవిశ్వాసాలకు పురిగొల్పుతున్నది.
నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో పలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ