ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ తన సత్తాను చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. సిరిసిల్ల, జమ్మికుంట, రాయికల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆ పార్టీ, అత్�
రాష్ట్రం లో వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం స
శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం గందరగోళంగా జరిగిందనే అంశం మరోసారి తేటతెల్లమైంది. నగరవాసులతోపాటుగా, కార్పొరేటర్లలను కూడా అయోమయానికి గురిచేస్తోంది. హడ�
Resort Politics In Mumbai | శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థి ముంబై మేయర్ కావాలని ఆకాంక్షించారు. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అలెర్ట్ అయ్యారు. గెలిచిన శివసేన కార్పొరేటర్�
జీహెచ్ఎంసీ అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. ఉద్యోగుల జీతాలే సక్రమంగా చెల్లించలేని దుస్థితి.. అపై గ్రేటర్ సమస్యల వలయంలో ప్రజలు నలిగిపోతున్న పరిస్థితి. రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే గుం�
గ్రేటర్ ప్రజలు సమస్యల చిక్కుముడులు ఒకవైపు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బల్దియా మరోవైపు ..ఈ సమయంలో ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధి కోసం ఉండాల్సిన కార్పొరేటర్లు ‘స్టడీ టూర్ ’ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్న�
Nellore Politics | నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీకి చెందిన వారే ఉండడం గమన్హారం.
నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి సికింద్రాబాద్ రాంగోపాల్పేటకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, కాలేరు �
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆ అవిశ్వాస నోటీసులపై ఇప్పటికే 31 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నోటీసులన�
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన
జీహెచ్ఎంసీ (GHMC) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద�