తనకు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కలిచి వేసింది.. ఆ ప్రాంతపు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఒత్తిళ్లను తట్టుకోలేక
బీఆర్ఎస్ నేత మృతికి కారణమైన నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వ్యవహారంలో ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి.
బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్తో కలిసి కృష్ణారావు సర్దార్ కుటుంబానికి ధైర్యం చెప్పా�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ను సస్ప�
జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించ
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు.
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూ�
ఎర్రగడ్డ : అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో యువకులు సంబురాలు జరుపుకొన్నారు. బోరబండ చౌరస్తాలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో పట�