ఎప్పుడొస్తుందో చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి సెకండ్వేవ్ ఇంత ఉగ్రంగా ఉంటుందనుకోలేదు కేంద్ర ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ 12 రాష్ర్టాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు 24 రాష్ర్టాల్లో 15 శాతానికిపైగా ప�
రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు వ్యక్తిగత, చిన్న తరహా రుణాలపై రెండేండ్ల మారటోరియం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర
సాధారణ వ్యక్తులకన్నా ఎక్కువ కేర్ తీసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు వీలైనంతవరకు ఇంటివద్ద నుంచే వైద్య సేవలు ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ జయలత కరోనా విపత్కర పరిస్థ
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్
న్యూఢిల్లీ: కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఇండియన్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. మిగతా దేశాలను వణికించినట్లు కరోనా ఇండియాను వణికించలేకపోయిందని, ఈ మహమ్మారిపై భారత్ గెలిచినట్లేనని చాలా మం
అలహాబాద్: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో రోగులు చనిపోవడం నరమేధంతో సమానమని ఉత్తర ప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్నో, మీరట్ జిల్లాల్లో ఆక్సిజన్ లేని కారణంగా �
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే సచేతి కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారు. గత కొన్ని రోజులుగా దవాఖానాలో చికిత్స పొందుతున్న 56 ఏండ్ల సచేతి.. మంగళవారం కన్నుమూశార�
ఏప్రిల్లో రూ.29 లక్షల కోట్ల పైమాటేకొవిడ్ సెకండ్ వేవ్తో భారీగా పెరిగిన నగదు నిల్వలు ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెల�
విదేశాలు పంపిన వైద్యసామగ్రిపై పారదర్శకత కరువు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాక అంతా రహస్యం వారంలో 300 టన్నుల వైద్య పరికరాల రాక కేంద్రం తమకు సామగ్రి పంపలేదన్న రాష్ర్టాలు కొంత సామగ్రి పక్కదారిపట్టినట్టు అనుమ
రాష్ర్టాల వద్ద ఇంకా 75 లక్షల డోసులున్నాయి: కేంద్రం న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్ టీకాలకు కొరత ఉందన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి రాష్ర్టాలు, కేంద�
నైట్కర్ఫ్యూ, వారాంతపు ఆంక్షలతో ప్రయోజనం లేదు దేశవ్యాప్త లాక్డౌన్ పరిష్కార మార్గం కాదు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచనలు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా కట్టడిక�
లాక్డౌన్ విధించాలి వాషింగ్టన్, మే 4: కరోనా రెండో దశ ఉద్ధృతితో భారత్లో పరిస్థితి చాలా భయానకంగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడు, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆంద�
15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేస�
దాతల కోసం వెతుకులాట ఇతర దేశాల్లోనూ విరివిగా థెరపీ.. కరోనా నుంచి వేగంగా రికవరీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిపోయిన వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో మరింత మంది రోగులను కాపాడే పద్ధతి.. ప్లాస్మా థె
11,600 ప్రత్యేక బృందాల ఏర్పాటు కరోనా రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం రోజూ 2.5 లక్షల మందికి పరీక్షలు పాజిటివ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ అందుబాటులో 10 లక్షల హెల్త్ కిట్లు అవసరమైతే దవాఖానకు తరలింపు 16 ట్యాంక�