ముంబై, మే 4: బజాజ్ గ్రూపు..అదనంగా మరో రూ.200 కోట్ల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్తో ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతేడాది రూ.100 కోట్ల విరాళం అందించిన సంస్థ..ఈసారి రెండు రెట్లు పెంచింది. సెక�
కరోనా ఉన్నా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు అన్నదాతకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్ యాసంగిలో భారీ దిగుబడి.. కల్లాల్లో ధాన్యరాశి రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా కేంద్రాల ఏర్పాటు మార్కెటింగ్, డబ్బు చెల్లింప�
న్యూఢిల్లీ: కోవిడ్-19 వైరస్ తన ఇదేరీతిన మార్పులకు గురవుతూ పోతే భారత్లో మూడో విడత కరోనా కల్లోలం కూడా రావచ్చని అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అయితే ట�
న్యూఢిల్లీ: భారత్లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టోర్నీలో కరోనా బారిన ప�
ఇద్దరు కోల్కతా ఆటగాళ్లకు పాజిటివ్ బెంగళూరు x నైట్రైడర్స్ మ్యాచ్ వాయిదా చెన్నై బృందంలో బాలాజీతో పాటు మరొకరికి వైరస్ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల్లో తీవ్ర ఆందోళన ఐపీఎల్లో కరోనా బాంబు పేలింది. పటిష్టమైన బయ�
కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించిం�
న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఒక్కరోజులోనే 4 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా.. తాజాగా ఆదివారం నుంచి సోమవారానికి 24 గంటల్లో 3,68,147 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 1,99,
కర్ణాటకలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతిబెంగళూరు, మే 3: ప్రాణవాయువు కొరతతో దేశంలోని మరో దవాఖానలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్, ఢిల్లీలోని బాత్రా, ఏపీలోని విజయనగరం దవాఖానాల్లో ఆక్సిజన్
వీణవంక, మే 3 : ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీవిడపు సిద్దిరాములు (69) కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన సిద్దిరాములు సాధారణ కుటుంబంలో జన్మిం�
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో హీరోగా నిలిచిన ప్రముఖ విలన్ పాత్రధారి సోనూసూద్ పై గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రాంలో ప్రశంసలు కురిపించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లల గురించి ఏదైనా చేయాలని