టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొవిడ్ మరణాల చర్చలే. దీంతో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి కొవిడ్ నుంచి రోజూ ఎంతోమంది కోలుకుంటున్నారు. అందుకు ఉదాహరణ ఈ బామ్మ. వడోదరాకు చెందిన కుసుమ్ సోనీ �
కరోనా | కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు.
బాధితుల కోసం 4 వేల బోగీలు, 64 వేల పడకలు సిద్ధం ఎల్ఎండీ సిలిండర్ల తరలింపులో ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో రై
కరోనా నేపథ్యంలో మే 14 వరకు నిలిపివేత కంటోన్మెంట్, ఏప్రిల్ 28: రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి మే 14 వరకు పాస్పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 14 త�
తెలుగు చిత్రసీమలో కరోనా మహమ్మారి కలవరాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకానాయికలతో పాటు సాంకేతిక నిపుణులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా అగ్ర హీరో అల్లు అర్జున్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్య
న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది మహిళల టీ20 చాలెంజ్ (మహిళల ఐపీఎల్) రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతుండడం, వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ప్ల�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న రెండు ప్లాంట్లను వచ్చే నెల 1 నుంచి 9 వరకు మూస
నేటినుంచి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు మే 10వ తేదీలోగా పంపించాలి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి గుర�
క్రైం న్యూస్ | కరోనా కాటుకు ఎంఈవో బలయ్యాడు. జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజయ్య (50) కరోనా బారిన పడి హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
పాస్పోస్టు సేవలు నిలిపివేత | రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్పోస్టు సేవలు మూతపడనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది