మెల్బోర్న్, ఏప్రిల్ 27: భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. తక్షణం అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే నెల 15 వరకు కొనసాగ�
ఆర్డీఐఎఫ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడి తమకు మే చివర్లో రావొచ్చన్న రెడ్డీస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ తొలి బ్యాచ్ టీకాలు మే 1న భారత్కు చేరనున్నాయి. ఈ విషయాన్ని �
థాయ్లాండ్ నుంచి భారత్కు చేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగు: దవాఖానలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం 20 క్రయోజెనిక్ ట్య�
చలించిన ఆపిల్|
భారతదేశంలో ప్రస్తుత పరిస్థితిపై టెక్ దిగ్గజం ఆపిల్ చలించి పోయింది. ఈ తరుణంలో ఇండియాను ఆదుకుంటామని సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కానీ..
వారం హలోల్ ఎంజీ మోటార్స్ ప్లాంట్ మూత!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గుజరాత్ లోని హలోల్ ప్లాంట్ వారం పాటు మూసేస్తున్నట్లు ఎంజీ మోటార్స్ ఇండియా ...
స్టీల్ కన్నా ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం|
ఉక్కు ఉత్పత్తి చేయడం కంటే, ప్రజల ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం అని జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జాన్ జిందాల్....
ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువసీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పార�
గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలుజన్యుక్రమం మార్చుకొన్న B.1.167ఒకదాంట్లో కొత్త రకం స్పైక్ప్రోటీన్ హైదరాబాద్, ఏప్రిల్ 26: కరోనా సెకండ్ వేవ్కు కారణమని భావిస్తున్న డబుల్ మ్యుటెంట్ వైరస్ B.1.167 తన జన్యు�
ఉదయం 6 నుంచి 10 వరకే నిత్యావసర దుకాణాలుప్రజా రవాణా బంద్..రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు బెంగళూరు, ఏప్రిల్ 26: కరోనా కేసుల ఉద్ధృతితో కర్ణాటకలో 14 రోజుల ‘క్లోజ్ డౌన్’ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం�
థానే/హిస్సార్, ఏప్రిల్ 26: దేశంలో ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. సోమవారం మూడు వేర్వేరు రాష్ర్టాల్లో కనీసం 12 మంది కొవిడ్ రోగులు ప్రాణవాయువు అందక మరణ