మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
బంజారాహిల్స్, ఏప్రిల్ 27: కరోనా బారినపడిన వారికి హోమియోపతి విధానంలో మంచి మందులున్నాయని డాక్టర్ కేర్ హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డా.ఏఎమ్.రెడ్డి తెలిపారు. కొవిడ్ బాధితులకు ఆన్లైన్ ద్వారా చికిత
కరోనా వ్యాప్తితో సంతోష్శోభన్ హీరోగా నటించిన ‘ఏక్మినీ కథ’ చిత్రం రిలీజ్ వాయిదాపడింది. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలక�
గాలి నుంచే ఆక్సిజన్ను గ్రహించే యంత్రం ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దిగుమతి వారం రోజుల్లో భారత్కు 10వేల యంత్రాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా సెకండ్ వేవ్లో రోగుల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ అ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకర�
విద్యానగర్, ఏప్రిల్ 27 : కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టించింది. కామారెడ్డిలో ఎస్సైగా పనిచేస్తున్న గణపతి (53) కరోనాబారిన పడి, చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావ�
ఒకేరోజు 52 మంది మృతి6,446 మంది డిశ్చార్జి హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే 10,122 కేసులు నమోదుకాగా.. కర
గంటల వ్యవధిలోనే రెమ్డెసివిర్ అందజేత కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 27: ఆపదలో ఉన్న వారికి తానున్నానని భరోసా కల్పించే మంత్రి కేటీఆర్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. మంచిర్యాలక
కరోనా కష్టకాలంలో భారత్కు ప్రపంచ దేశాల చేయూత ఆక్సిజన్, వెంటిలేటర్లు, ప్రాణాధార ఔషధాలు ముమ్మర సాయం వీలైనంత త్వరగా పంపేందుకు అమెరికా చర్యలు ఫ్రాన్స్ నుంచి 10 వేల మందికి సరిపోయే మెడికల్ ఆక్సిజన్ న్యూఢి�
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సోమవారం నమోదైన కరోనా కేసుల్లో భారత్ నుంచే 38% కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మొత్తం కేసుల్లో ఒక దేశం కేసుల వాటా ఇంత భారీగా ఉండటం ఇదే తొలిసారి. జాన్స్ హాప్క�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతికి యూకే రకం వైరస్లాగే డబుల్ మ్యుటెంట్ కూడా ఓ కారణమని, అయితే ఇంతకుముందున్న వైరస్తో పోల్చితే డబుల్ మ్యుటెంట్ ప్రాణాంతకమైనదని చెప్పడానికి సరి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనాతో ఇబ్బందులు పడుతున్న భారత్కు ఆధ్యాత్మిక గురువు దలైలామా బాసటగా నిలిచారు. ‘పీఎం-కేర్స్’కు విరాళం ఇవ్వాలని దలైలామా ట్రస్టుకు సూచించారు. ‘కరోనా ప్రభావం ప్రపంచమంతా ఉన్నది. ము