న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ జంతువుల్లోనూ మరణాలకు కారణమవుతున్నదని తెలిసింది. ఇటీవల గిర్ అడవుల్లోని ఆసియా సింహాల మృతికి కరోనా వైరస్ కారణమని తేలినట్టు పర్యావరణ, అటవీ, వాతావరణ మ�
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
జడ్పీ సీఈవో అప్పారావు చిన్నగూడూరు ఏప్రిల్ 30 : కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ సీఈవో అప్పారావ్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ సెంటర�
100 రోజుల్లో కరోనాపై విజయం ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా నాడు శవాల కుప్పలు.. నేడు మాస్కులు పక్కనపెట్టే పరిస్థితి ఆరోగ్యం, ఆర్థికం సమన్వయంతోనే ఈ విజయం కరోనాపై పోరుకు రూ.140 లక్షల కోట్ల ప్యాకేజీ కీలకపాత్ర పోషిం�
కేంద్రం నుంచి అందని వ్యాక్సిన్లుహైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ వ్యాక్సిన్ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. మార్చి 1 నుంచి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్ �
మూడో దశ వ్యాక్సినేషన్పై అనిశ్చితి.. నేడు ప్రారంభించలేమన్న పలు రాష్ర్టాలు తీవ్రంగా వేధిస్తున్న వ్యాక్సిన్ల కొరత.. 45 ఏండ్లు పైబడినవారికే సరిపడాలేని టీకాలు వ్యాక్సిన్ కోసం బారులు తీరొద్దన్న కేజ్రీ.. ముంబ�
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, ఏప్రిల్ 30 : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమ�
కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపు�
మహమ్మారి కట్టడికి ఫైజర్ ‘ట్యాబ్లెట్’ ఇప్పటికే ప్రారంభమైన ప్రయోగాలు వచ్చే ఏడాది మార్కెట్లోకి! న్యూయార్క్, ఏప్రిల్ 29: జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రను వేసుకొని నీళ్లు తాగి కాసేపు పడుకుంటాం. రెండు మూ�