జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రో
మెదడుపై.. కరోనా ప్రభావం వైరస్ ధాటికి దెబ్బతింటున్న నరాలు స్టెరాయిడ్స్తో కంటిచూపు కోల్పోయే ప్రమాదం మానసికంగానూ మార్పులు.. డిప్రెషన్లోకి జారిపోతున్న జనం ఇప్పటికే నగరంలోని పలు దవాఖానల్లో నమోదైన కేసులు
క్లిక్ చేస్తే చాలు సమగ్ర సమాచారం ఆకట్టుకుంటున్న సూపర్ వైరస్ దెయ్యం చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న కార్టూన్స్ నెటిజన్ల ఆదరణ పొందుతున్న కరోనా కంటెంట్ ఫన్నీ డైలాగులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హి
కరోనా ఒత్తిడిలో టీనేజర్ కాలేజీల మూతతో ఇంటికే పరిమితం ఓవైపు శారీరక మార్పులతో సతమతం మరోవైపు మిత్రుల సాన్నిహిత్యం లేక డిప్రెషన్ స్మార్ట్ ఫోన్లతోనే సమయం గడుపుతున్న వైనం వద్దని వారిస్తే తల్లిదండ్రులపై�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
తీవ్రత ఎక్కువున్నవారికే రెమ్డెసివిర్ ఇంజక్షన్ 80-85% కరోనా రోగులు ఇంట్లోనే కోలుకొంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వంద మందికి కొవిడ్ సోకితే అందులో 85 మందికి మెడికల్ ఆక్సిజ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైద్య అవసరాలకు మినహా ద్రవ ఆక్సిజన్ను దేనికీ వాడవద్దని కేంద్రం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. సాధ్యమైనంత మేర గరిష్ఠంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రభుత్వానికి అందుబాటులో ఉం
నిజామాబాద్ : కరోనా పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బొర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) అనే వ్యక్తి కర�
నార్కట్పల్లి, ఏప్రిల్ 24: వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తూ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి చెందిన గూడూ
కమాన్చౌరస్తా / చిగురుమామిడి / కమాన్పూర్, ఏప్రిల్ 24: కరోనా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు శనివ�
ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్కరోనాపై పోరులో మానవాళికి కొత్త ఆశ పారిస్, ఏప్రిల్ 24: కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచానికి వ్యాక్సిన్ రావడం కొత్త ఆశను రేకెత్తించింది. పశ్చిమ దేశాల్లో తొలి ట�