దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,624రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులుఅత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,464 న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్త�
ఢిల్లీలో కొనసాగుతున్న మరణమృదంగం మరో దవాఖానలో ఆక్సిజన్ లేక 20 మంది మృతి రెండు రోజుల్లోనే ఢిల్లీలో 45 మంది మృత్యువాత అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ప్రాణవాయువు అందించాలంటూ కేంద్రానికి వేడుకోళ్
కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (కొత్త స్ట్రెయిన్ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గంట వరకు గాలిలో ఉంటు
టీకా తయారీకి అనేక దేశాలు ఫండింగ్ ఇచ్చాయి అది దృష్టిలో పెట్టుకొనే తక్కువ ధర ఇప్పుడు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలి అందుకు పెట్టుబడులు కావాలి.. అందుకే ధరలో పెరుగుదల టీకా రేటు పెంపును సమర్థించుకొన్న సీరం మ�
టీకాల ముడి పదార్థాలపై ఆంక్షలు సరిపడా నిల్వలున్నా ఎగుమతికి నిరాకరణ భారత్లో టీకా ఉత్పత్తికి అవరోధం నాడు అమెరికాలో కరోనా విజృంభించినప్పుడు అండగా నిలిచిన భారత్ చికిత్సకు అవసరమైన ఔషధాల ఎగుమతి నేడు భారత్�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద శనివారం తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘మా అమ్మను కోల్పోయి బాధలో నన్ను ఓదార్చేం
అయినా లక్షణాలుంటే జాగ్రత్తవైద్య నిపుణులు సూచనలుహైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్�
ఆందోళనా చెందొద్దు.. అప్రమత్తతే ముఖ్యం హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దగ్గు లేదు, జ్వరం లేదు, జలుబు లేదు కానీ కొవిడ్ పాజిటివ్. ఇలాంటి పరిస్థితులను ఆషామాషీగా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని వైద్�
కరోనా తగ్గినవారు వారానికోసారి చేయొచ్చు 22 సార్లు ప్లాస్మా దానం చేసిన సంపత్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జీవితంలో మనసుకు కలిగిన ఓ బాధ ఆయనను రక్తదానం వైపు నడిపించింది. ప్రాణాపాయంలో ఉన్న ఎ�