ఊపిరితిత్తుల పనితీరుకు సూచిక! మహారాష్ట్రలో అమలులో పరీక్ష న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కొవిడ్ సోకితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడాన�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో ఇటీవల గుర్తించిన డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ల మధ్య పెద్దగా తేడా ఏమీలేదని, రెండు స్ట్రెయిన్లు ఒకే మాదిరిగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీ�
ఆక్సిజన్ అందక ఢిల్లీలో సర్ గంగారాం దవాఖానలో 25 మంది మృతి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఐదుగురు.. ఆక్సిజన్ కావాలని ముందే చెప్పిన గంగారాం వైద్యులు సరఫరాలో ఆలస్యం.. 60 మంది పరిస్థితి విషమం మృతికి కారణం ఆక్స
ఢిల్లీలో హృదయవిదారక పరిస్థితులుశ్మశానాల్లో జాగాలేక ఇండ్లల్లోనే శవాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విలయతాండవంతో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ చూడని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ వల్ల �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రస్తుతం దేశమంతా ఆక్సిజన్ గురించి చర్చే నడుస్తున్నది. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా చూసుకోవడం అత్యంత కీలకం. కరోనా సోకినవారు, అనుమానం ఉన్నవారు, తక్కువ ల�
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�
జైడస్ క్యాడిలా ‘విరాఫిన్’కు డీసీజీఐ అనుమతి మధ్యస్థాయి లక్షణాలున్న రోగులకు వినియోగం న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. వైరస్పై పోరాడేందుకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చ�
ఎలాంటి అనుమానాలూ వద్దు నామమాత్రంగానే దుష్ప్రభావాలు నిర్ణీత తేదీలోపు 2వ డోస్ తప్పనిసరి అత్యవసర పరిస్థితులేమన్నా ఉంటే టీకా కేంద్రం మార్చుకునే అవకాశం టీకా తీసుకున్నవారికి తక్కువ ముప్పు వ్యాక్సినేషన్ప
ఆక్సిజన్, రెమ్డెసివిర్, టీకాలకు దేశంలో కటకట ప్రణాళిక లేకుండా జరిపిన ఎగుమతులే కారణం 94 దేశాలకు 6.6 కోట్ల డోసుల టీకాలు పంపిణీ దేశంలో ఇప్పటికీ వాడింది 13.5 కోట్ల డోసులే విదేశాలకు 9,301 టన్నుల ఆక్సిజన్ ఎగుమతి రెమ�
కేటీఆర్ | కరోనా బారి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగ�
కామారెడ్డి : మానవత్వం పరిమళించింది. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్య క్రియలను కుల, మతాలకు అతీతంగా నిర్వహించి ముస్లిం యువకులు మానవత్వపు పరిమళాలను వెదజల్లారు. కామారెడ్డి పట్టణం 29వ వార్డులోని గొల్లవాడలో కర�