మంగళవారం రాత్రి నుంచే అమల్లోకి నిషేధాజ్ఞలు మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు కనిపిస్తేనే కాటేసేలా తయారైందీ.. కరోనా. పెద్దోడా, చిన�
అతడి పేరు రాజు. కొవిడ్బారినపడ్డాడు. కానీ, లక్షణాలు లేవు. భయంతో ఓ కార్పొరేట్ దవాఖానకు వెళ్లాడు. అక్కడి వైద్యులు హాస్పిటల్లో చేరనక్కరలేదని, ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుందని సూచించారు. అతన�
ప్రతి పది లక్షల మందిలో 3,703 మందికి టెస్టులు రోజుకు 1.30 లక్షల పరీక్షలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇంకా 50% పెంచేందుకు అధికారుల ఏర్పాట్లు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ�
కరోనా, ఇతర కారణాలతో 18 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనావ్యాప్తి మరింత ఎక్కువవుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 5,926 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే కరోనా, ఇ�
నిర్లక్ష్యం వల్లే సెకండ్వేవ్ సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా మాస్క్ లేకుంటే.. అంతే కేసులు పెరిగే కొద్దీ కొత్త రకాలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమ�
సీఎం కేసీఆర్, మంత్రులు సంతాపంహైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కోసూరి అమర్నాథ్ (70) ఇకలేరు. కరోనా బారిన పడి హైదరాబాద్లోని నిమ్స్ �
కరోనా మహమ్మారి బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ద్వారా �
కొవిడ్ బారిన పడి నిర్మాత సి.ఎన్.రావు(చిట్టి నాగేశ్వరరావు) కన్నుమూశారు. తెలుగులో మా సిరిమల్లె, అమ్మనాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీతో పాటు తమిళంలో ఊరగా వంటి చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా స�
ఏటా 70 కోట్ల డోసుల ఉత్పత్తి.. వచ్చే నెలలో 3 కోట్లు: భారత్ బయోటెక్ హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచను
రాష్ర్టాల్లో కరోనా ఆంక్షలే కారణం.. మళ్లీ పడకేస్తున్న ఆర్థిక ప్రగతి న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని పట్టణాలు మరోసారి వణికిపోతున్నాయి. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు వ్యాపారా�
హీరో మోటోకార్ప్ ప్రకటనన్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి విజృంభణతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు గడగడలాడుతున్నాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ స�
ఆయన హర్యానాకు రావొచ్చు|
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ మంగళవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మెరుగైన ..