3 వారాలు అలర్ట్గా ఉండాలి|
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వచ్చే మూడు వారాలు చాలా కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ...
Lock down | రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించాలి.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.
స్వల్ప లక్షణాలతో ఐసొలేషన్లోకి, సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి నిలకడగా సీఎం ఆరోగ్యం, భయపడాల్సింది ఏమీ లేదు.. వ్యక్తిగత వైద్యుల ప్రకటన సీఎం త్వరగా కోలుకోవాలి: గవర్నర్, మంత్రుల ఆకాంక్ష కేసీఆర్ పోరాట యోధు�
అక్కడ మాస్క్ అంటేనే మండిపాటు గిరాకీ కోసం బయట షో పుటప్ పబ్ లోపల కస్టమర్ల ఇష్టారాజ్యం ఒక్కరి నుంచి వందలమందికి వైరస్ వారి నుంచి కుటుంబాలకు వ్యాప్తి హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): విచ�
మే 1 నుంచి విస్తృతస్థాయిలో మూడోదశ వ్యాక్సినేషన్ బహిరంగ మార్కెట్లో టీకాలను కంపెనీలు అమ్మవచ్చు ఉత్పత్తయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సగం కేంద్రానికి మిగిలిన సగం డోసులు రాష్ర్టాలకు, మార్కెట్కు మార్కెట్లో ధ�
ఈ నెల 5న దేశంలో మొత్తం కేసులు 1.25 కోట్లు 15 రోజుల్లో కోటిన్నరకు పెరుగుదల ఒక్కరోజులో 2,73,810 కరోనా కేసులు నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కేవలం 15 రోజుల్లో 25 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 లక్షల కేసులు నమో�
ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇండియా ఓపెన్ వాయిదా పడింది. దేశంలో రోజురోజుకు వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) ప్రధాన కార్యదర్శి
లాక్డౌన్ల దిశగా రాష్ర్టాలు కోలుకుంటున్న జీడీపీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కరోనా విజృంభణ.. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రమాదంలో పడేసింది. కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యం�
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్నారు|
విడ్-19 రోగుల చికిత్స కోసం తీసుకొస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల అధికారులు నిలిపివేశారని...
కరోనా రెండ్ వేవ్ల్లో నో చేంజ్!|
వృద్ధులపై మాత్రమే కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)...
కరోనాలో కాసుల కక్కుర్తి|
కరోనా మహమ్మారి బారిన పడి అయిన వారు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దు:ఖంలో మునిగిపోతే.. వారి మృతదేహాలకు..