న్యూఢిల్లీ: కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తోందన్న లాన్సెట్ అధ్యయనంపై ట్విటర్లో స్పందించారు అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్. దీనికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్లు ధరించ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు రోజుకు సగటున 12వేల మందికిపైగా మృతి ఒక్క అమెరికాలోనే 5.6 లక్షల మంది మరణం బ్రెజిల్, భారత్, ఫ్రాన్స్లలో ఆందోళనకర పరిస్థితులు రియో డి జనీరో, ఏప్రిల్ 17: కరోనా రక్కసి ప్రపం
వైరస్ డబుల్ స్పీడ్..15 రోజుల్లో కేసులు రెట్టింపు ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తేనే రక్షణ 53 వేల పడకలు సిద్ధం.. ఆక్సిజన్ కొరత లేదు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు చివరిదశలో రావటం వల్లే గాంధ
వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా వినియోగం సరిపడా డోసులు పంపని కేంద్ర ప్రభుత్వం నేడు 2.7 లక్షల డోసులు రాక.. చాలవంటున్న అధికారులు రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కార�
కేంద్రం విజ్ఞప్తితో ధరలు తగ్గించిన ఫార్మా సంస్థలు వెయ్యి నుంచి రూ.1500 దాకా తగ్గిన ధరలు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి సదానంద గౌడ న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కొవిడ్ చికిత్సలో కీలకమైన ఔషధంగా భావిస్తున్న రెమ్డ
ముంబై: లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలకు అండగా నిలబడి సాయమందించి ప్రశంసలు పొందిన సినీ నటుడు సోనూసూద్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయనే ట్విట్టర్లో శనివారం తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్నానన
రైల్వే ప్రాంగణాల్లో మాస్కు లేకుంటే రూ.500 ఫైన్ రైళ్లలో ఉమ్మితే రూ.500 వరకు జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో, రైలు ప్రయాణంలో ఇక తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అంతేకాదు రైల్వే పరిసరాల్ల�
కరోనా హాట్స్పాట్లుగా పబ్బులు మాస్కులు, భౌతిక దూరానికి చరమగీతం ‘తుంగ’లో.. కొవిడ్ నిబంధనలు ముద్దులు.. కౌగిలింతలతో కాలక్షేపం తాగిన మైకంలో అరుపులు.. కేరింతలు ఒక్కరికి కరోనా ఉన్నా వందల మందికి సోకే ప్రమాదం బం
రోగి చుట్టూ మూడు మీటర్ల వరకూ వ్యాప్తి దగ్గినా, తుమ్మినా, పాడినా గాలిలోకి వైరస్ మహమ్మారి విస్తరణకు ప్రధాన కారణమిదే సైలెంట్ ట్రాన్స్మిషన్ వల్లే 40 శాతం కేసులు గదిలోనే ప్రమాదం ఎక్కువ లాన్సెట్లో ప్రచుర�
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేత అందుబాటులో 1,466 పడకలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానను మర