లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...
ఆర్జిత సేవలు | కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
విదేశీ టీకాలకు కూడా అనుమతులివ్వాలి ప్రధాని మోదీకి మన్మోహన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా కీలకమని, దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భా�
కరోనా ఉద్ధృతితో నిర్ణయం పరీక్షకు 15 రోజుల ముందు మళ్లీ తేదీల ప్రకటన: ఎన్టీఏ ఇప్పటికే 2 సెషన్లు పూర్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 27-30వ తేదీల మధ్య జరుగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు కరోనా ఉద్ధృతి కారణంగా వా�
గాలి ద్వారా వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకరం రోగి 10 మీటర్ల దూరంలో కూర్చున్నా.. వైరస్ సోకొచ్చు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా హెచ్చరిక న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే, గదిలోపలే
ఆక్సిజన్ కొరత నివారణకు..}
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను దవాఖానలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు..
ఆ..ఆక్సిజన్ కూడా కరోనా రోగులకే|
పారిశ్రామిక అవసరాలకు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ను దవాఖానలకు మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ...
బంగారం దిగుమతి పైపైకి|
కరోనా ప్రభావం ఉన్నా దేశంలోకి గతేడాది బంగారం దిగుమతులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో పసిడి దిగుమతులు 22.58 శాతం ....
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్|
కరోనా రెండో వేవ్తో దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్...