దేశంలో అత్యధిక వేతనాలు మన దగ్గరేకరోనా తర్వాత పీఆర్సీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణసంక్షోభంలో కోతపెట్టిన వేతనాలనూ చెల్లించని పలురాష్ర్టాలు హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక వేతనాలు అం�
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకునే సమయాన్ని పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ప్రభుత్వం. మరింత మెరుగైన ఫలితం కోసం ఇక నుంచీ ర�
ముంబై: కరోనా మహమ్మారి ఒక సంవత్సరం పాటు విజృంభించడంతో దేశంలో పలు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వారి దాచి పెట్టుకున్న సేవింగ్స్ ఖర్చయి పోయాయని తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వి
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి దెబ్బ సగటు జీవితోపాటు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలపైనా బాగానే పడింది. గ్లోబల్ ఆయిల్ జెయింట్ సౌదీ అరామ్ కో సంస్థ లాభాలు 2020లో దాదాపు సగ�
మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారిఒక్కరోజులోనే 25వేలకు పైగా కేసులు నమోదుకరోనా వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికంఆంక్షలను కఠినతరం చేసిన రాష్ట్ర ప్రభుత్వంఆఫీసులు, థియేటర్లలో 50%మందికే అనుమతిపంజాబ్లో
ఆర్థిక వ్యవస్థను కరోనా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావం కొంత తగ్గినా అది విసిరిన సవాళ్లను మాత్రం ఇంకా ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరోనా కట్టడికి మాస్కులు ధరించడం అనివార్యం కావడంతో, వాటి తయారీ దేశవ్యాప్త�
24 గంటల్లో 35,871 కేసులు న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ర్టాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,871 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల్లో ఇదే అత�
సీఎంలతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, మార్చి 17: కరోనాపై పోరులో భారతదేశానికి ఉన్న విశ్వాసం అతివిశ్వాసంగా (ఓవర్ కాన్ఫిడెన్స్గా) మారవద్దని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని చూసి నిర్లక్ష్యం�
విస్తృతంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. మంగళవారం రాష్ట్ర
కరీంనగర్ : కరోనా కాటుకు ఓ పోలీసు బలయ్యాడు. జిల్లాలోని వీణవంక పోలీస్ స్టేషన్లో ఏఎస్గా విధులు నిర్వహిస్తున్న గాదర్ల యాదగిరి (56) శివరాత్రి బందోబస్తు విధుల్లో భాగంగా ఈ నెల 8న వేములవాడకు వెళ్లాడు. 12 వతేదీన ఇ�
ఆస్ట్రాజెనెకా టీకాపై కొనసాగుతున్న నిషేధపర్వం ఇప్పటికే 18 దేశాల్లో నిషేధం తాజాగా అదే బాటలో స్వీడన్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఫిర్యాదులే కారణం ఆరోపణలను ఖండించిన ఆస్ట్రాజె�
అప్రమత్తమైన ప్రభుత్వం.. 50 వేల పరీక్షలు శనివారం కొత్తగా 228 మందికి పాజిటివ్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ�
స్వల్ప మార్పులకు లోనై వ్యాప్తి లండన్: ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తున్న కరోనా వైరస్ గబ్బిలాల నుంచే మనుషులకు సోకిందని తాజాగా మరో అధ్యయనం వెల్లడించింది. మనుషులకు వ్యాప్తి చెందడానికి వైరస్ అతి స్వల్ప మా�
దేశంలో గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ బుసలు కొడుతున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కేసులు నమోదయ్యాయి. గత మూడు మాసాల్లో ఒక్కరోజులో నమోదైన అత�