న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే ని�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టీకా ఉత్సవ్ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభ
కరోనా మొదలైనప్పటి నుంచి ఇదే తొలిసారి ఒక్కరోజులోనే 1.52 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు
అక్టోబర్కల్లా మరో ఐదు టీకాలకు కూడా? న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కరోనా టీకాలకు కొరత నేపథ్యంలో మరిన్ని వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రష్యా తయారు చేసి�
ఒక్కరోజే 1.15 లక్షల కరోనా టెస్టులు 20 వేల మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని ప్రభుత్వం పక�
అర్హులంతా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి25 నిండినా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాంమంత్రి ఈటల రాజేందర్ చిక్కడపల్లి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రాదని అనుకున్నామని, కానీ వైరస్ విజృభ�
కరోనా మహమ్మారి కొత్త లక్షణాలు లక్షణాలు లేకుండానే 90% విస్తరణ అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రెండోదశలో కరోనా రూపుమార్చుకుంటున్నది. ఒకవైపు వైరస్ పరివర�
కరోనా వచ్చి మన జీవన విధానాలను పూర్తిగా మార్చివేసింది. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల జాగ్రత్తను పెంచింది. కరోనా వస్తే ఆసుపత్రి ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిన అనుభవాలు మిగతావారికి కనువిప్పును కలిగిం�
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్?}
కరోనా రెండో వేవ్తో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలో మరోమారు లాక్డౌన్ విధించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆ రాష్ట్ర ......
అలాగైతే నో అలర్ట్నేటివ్|
దవాఖానలపై ఒత్తిడి పెరిగితే లాక్డౌన్ విధించక తప్పదని, తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమేమీ లేదని ఢిల్లీ సీఎం అరవింద్...
ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వ్�
కరోనా టీకా వినియోగంలో ఆర్థిక అంతరాలు వ్యాక్సిన్లను కొని దాచుకొంటున్న ధనిక దేశాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో స్థానికంగా వినియోగం టీకాలకు కొరత.. పేద దేశాలకు నిలిచిన సరఫరా ఆదుకునేందుకు ఐరాస చేస్తున్న యత�