న్యూఢిల్లీ: కరోనా టీకా డోసులను సరిపడా అందుబాటులో ఉంచేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి టీకా వేశారని, వేగంగా ఈ మైలురాయిని దాటిన దేశం మనదేనని చెప్పారు. గ�
12వ తరగతి పరీక్షలు వాయిదా.. కేంద్రం నిర్ణయం ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పది ఫలితాలు మార్కులపై అభ్యంతరాలుంటే ఆఫ్లైన్లో పరీక్ష 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వచ్చే నెలలో జరు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని పొట్టనబెట్టుకుంది. గత ఆరు నెలల్లో 24 గంటల్లో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. ఇక కేసుల సంఖ్యల�
ఉపవాస దీక్షకు భంగం కాదు.. ముస్లిం విద్యావేత్తల స్పష్టీకరణ శ్రీనగర్/లక్నో: ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో కరోనా టీకాను వేయించుకోవచ్చని ఆ మతానికి చెందిన విద్యావేత్తలు సూచించారు. టీకా వేయించుకోవడం వ
నేటి నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్
రోజూ 1.20 లక్షల మందికి కరోనా టెస్టులు 50 శాతానికి పెరుగనున్న ఆర్టీపీసీఆర్ కోటి 11లక్షలు దాటిన టెస్టుల సంఖ్య హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి అనుమతి! డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫారసు ఓకే అంటే.. దేశంలో ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్గా గుర్తింపు 91.6 శాతం సమర్థత కలిగిన స్పుత్నిక్ వీ ఒక్కో డోసు రూ.750.. నిల్వ చేయడం సులభ�
1.35 కోట్ల కరోనా కేసులతో ప్రపంచంలో రెండో స్థానానికి ఒక్కరోజే 1,68,912 కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కరోనా కేసుల్లో భారత్ బ్రెజిల్ను దాటేసింది. ఆదివారం కొత్తగా 1,68,912 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసు�
అడిగింది 30 లక్షలు.. ఇచ్చింది 4.64 లక్షల డోసులు 60 శాతం డోసులు ఎనిమిది రాష్ర్టాలకే పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుండగా.. దానిని అరికట్టేందుకు రాష్ట్�
మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు బంద్ నమస్తే తెలంగాణ నెట్వర్క్: పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి అదుపుతప్పి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని తెలంగాణ భూభాగంలో ఉన్న నిజామాబాద
దేశవ్యాప్తంగా యూకే, డబుల్ మ్యుటేటెడ్ వైరస్ ఎదురుపడి మాట్లాడుకోవటం అస్సలు వద్దు దాని బదులు ఫోన్లో మెసేజ్లు పంపుకోండి సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సూచన ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే త�