భారీగా తగ్గిన చమురు యూసేజ్|
గత మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వినియోగం 9.1 శాతం పడిపోయింది. 1998-99 తర్వాత ఇలా పెట్రోలియం .....
యాక్టివ్గా యూకే, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్లు మహారాష్ట్ర నుంచి క్రమంగా వైరస్ విస్తరణ దేశవ్యాప్తంగా నమూనాలతో జన్యు పరీక్షలు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (న�
కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల
కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
కనీసం వంద మంది అర్హులుంటే వారు పనిచేసే చోటే వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 11 నుంచి అమలు 24 గంటల్లో 1,15,736 కేసులు 8 రాష్ర్టాల్లోనే 80 శాతం నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశంలో కరోనా విజృంభణ నేపథ�
3 రోజులకే ఉన్నాయి మరిన్ని టీకాలను పంపించండి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో కరోనా టీకాలు నిండుకొన్నాయని, వెంటనే పంపించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే కేంద్రప్రభ�
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం మహారాష్ట్ర సర్కార్పై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ధ్వజం న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్ర