వాషింగ్టన్: అమెరికాలో 18 ఏండ్లు నిండిన వారందరూ ఈ నెల 19 నుంచి కరోనా టీకా వేయించుకోవడానికి అర్హులేనని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 రోజుల్లో 15 కోట్ల టీకాలు వేసిందని,
Delhi Highcourt | మాస్క్ పెట్టుకోకుండా వాహనాలు నడిపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు
గతంతో పోలిస్తే వేగంగా వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచన ఢిల్లీ, చండీగఢ్లో రాత్రి కర్ఫ్యూ పుణెలో రోగులతో నిండిపోతున్న దవాఖానలు.. కొత్త పేషంట�
రోజుకు 1.25 లక్షల మందికి వ్యాక్సినేషన్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ�
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏప్రిల్ 15లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని చెబుతున్న వీడియో ఫేక్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ చేయలేదని చెప్పింద�
దేశంలో కరోనా ఉగ్రరూపం..ఇప్పటివరకు ఇదే గరిష్ఠంకొవిడ్తో 478 మంది మృతిఎల్లుండి సీఎంలతో ప్రధాని సమీక్షమహారాష్ట్రలో షిర్డీ ఆలయం మూత న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతున్నది. ఒక్కరోజు
న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్