మంత్రి ఎర్రబెల్లి | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం బాధాకరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విచారం వ్యక్తం చేశారు.
భోపాల్: ఆ మధ్య కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఇచ్చిన నినాదం గుర్తుందా. గో కరోనా గో అంటూ ఆయన చేసిన నినాదాన్ని చాలా మంది ఫన్నీ మీమ్స్గా మలిచారు. కానీ మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలోని గణ�
రెండో వేవ్లో ఎక్కువేం లేదు: కేంద్రం వయసులవారీగా కరోనా కేసులు, మృతుల గణాంకాలు విడుదల న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కరోనా వైరస్ తీవ్రత మొదటి వేవ్లో ఉన్నట్టుగానే రెండోవేవ్లోనూ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింద
100 పడకలతో సెంటర్ ఏర్పాటుకరోనాకు హోమియో మందులు రామంతాపూర్, ఏప్రిల్ 21: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటుచేస్తు�
ముంబై, ఏప్రిల్ 21: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు 15 శాతం సిబ్బందిత�
కరోనా లక్షణాలు పోయాయి అన్ని పరీక్షల ఫలితాలూ నార్మల్ ఆక్సిజన్ సాచ్యురేషన్ బాగుంది త్వరలో విధులకు:డా.ఎంవీ రావు యశోదా ఆస్పత్రిలో సీఎంకు పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చం�
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు గుళ్లు, మసీదులు, చర్చీల్లో పూజలు చేస్తున్నారు.
రాజధాని సహా అన్ని జిల్లాల్లో కేసుల పెరుగుదల వారంలో 5 రెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వైరస్ రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)ః సెకండ్వేవ్ రూ