రాజన్న సిరిసిల్ల : కరోనా కాటుకు మరో అర్చకుడు బలయ్యాడు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న దామోదర్ (41) అనే అర్చకుడు కరోనా సోకి సోమవారం మృతి చెందాడు. దామోదర్కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ రోజు పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
ఢిల్లీలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్