జగిత్యాల : కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని రాయికల్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాయికల్ పట్టణానికి చెందిన అనంతుల అశోక్(55), లత (50) దంపతులు కరోనాతో బాధపడుతూ కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు.
కాగా, సోమవారం తెల్లవారు జామున ఒకరు, ఉదయం 8 గంటలకు మరొకరు గంటల వ్యవధిలో ఇద్దరు ఒకే రోజున మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు దంపతులు ప్రాణాలు వదలడం అందరినీ కలిచివేసింది.
ఇవి కూడా చదవండి..
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయండి
ఢిల్లీలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్