ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ వసంతలక్ష్మి 56వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పొట్ల శ్రీదేవి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. డివిజన్ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు తమ ఓటు వేసి సహకరించాలని కోరారు. ప్రచారంలో మహిళా నాయకురాలు కొల్లు పద్మ, తన్నీరు శోభారాణి, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయండి
ఢిల్లీలో అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్