న్యూఢిల్లీ: రెండో కరోనా ఉత్పాతంతో తల్లడిల్లుతున్న భారత్కు పిడుగులాంటి వార్త ఇది. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే మూడో కరోనా ఉత్పాతం తప్పదని అనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. గురువారం 4,12,784 కొత
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా ర
ముంబై ,మే 6: కార్పోరేట్ సంస్థలు కరోనా నియంత్రణ కార్యకలాపాలకు చేసే ఖర్చులను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద చూపవచ్చని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుంచ�
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�
బాంబే హైకోర్టులో పిల్కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయ�
న్యూఢిల్లీ, మే 5: మారుతి సుజుకీ గత నెలలో ఉత్పత్తిలో భారీగా కోత విధించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పత్తిని 7 శాతం తగ్గించినట్లు సంస్థ ఒక ప్రకటనల్లో వెల్లడించింది. దీంతో ఏప్రిల్లో 1,59,955 యూనిట్ల వాహనాల�
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ కరోనాకు బలయ్యారు. పలు పత్రిక లు, చానళ్లలో పనిచేసిన ఆయన అనువాదం చే యటం, పాఠకుడిని మె ప్పించేలా వార్తలు రాయటంలో దిట్ట. ఇటీవల వైరస్బారిన పడ్డ ఆయన మంగళవారం ద�
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకా వేసుకున్న 113 మంది ఆరోగ్య సిబ్బందిపై చేసిన అధ్యయనంలో 18 మందికి (15.9 శాతం) కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని ఢి�
న్యూఢిల్లీ, మే 5: తాము రూపొందించిన యాంటీబాడీ కాక్టైల్ను (కాసిరివిమాబ్, ఇండెవిమాబ్ మిశ్రమాన్ని) కొవిడ్ చికిత్సలో వాడేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర వినియోగ అ�
వాషింగ్టన్, మే 5: కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం ఆయన వైట్హౌస్ వద్ద విలేకరు�
అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ
జైపూర్, మే 5: కరోనా విలయంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది కుమిలిపోతున్నారు. కరోనాతో తండ్రి మృతిని జీర్ణించుకోలేని ఓ కూతురు తండ్రి చితి మంటల్లోకి దూకింది. ఈ హృదయవి�