రెడ్డీస్ ల్యాబ్స్ నుంచే ఉత్పత్తి .. త్వరలో విస్తృతంగా అందుబాటులోకి ఏడాది కృషికి ఫలితం దక్కింది.. ప్రస్తుతం చికిత్స, కరోనా కట్టడిపైనే దృష్టి నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్
హైదరాబాద్ : కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో మాజీ అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. ఇందుక
అమరావతి : ఈ ఏడాది జూలై 20వ తేదీ వరకు కరోనా తీవ్రత బలీయంగానే ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సర్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నాదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
వాయిదా| దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా
కరోనాను ఎదుర్కొనడానికి, దానిపై పూర్తి అవగాహన అవసరం. ఇది ఒక వ్యాధి, మహమ్మారి. దీన్ని ఒక వ్యాధిలా ఎదుర్కొంటేనే నియంత్రణ సాధ్యం అవుతుంది. లేకుంటే గతి తప్పుతుంది. ఎలా అయితే ఒక వైద్యుడి నిర్ణయం ఒక వ్యాధిని బట్ట�
కఠిన ఆంక్షలు, కట్టడితో ఫలితాలు నెలలోనే భారీగా తగ్గిన కరోనా కేసులు కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడిన పల్లెలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. నెల క్రితం గ్రామాల్లో విలయతాండవం చేసిన వైరస్ క్రమంగా తగ్గుమ
న్యూఢిల్లీ, మే 7: దేశ రాజధాని ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దీనిని కొనసాగించాలని పేర్కొన్నది. ఆద�
కఠ్మాండూ: పొరుగు దేశమైన నేపాల్లో కరోనా కరాళనాట్యం చేస్తున్నది. 47 శాతం పాజిటివిటీ రేటుతో నేపాల్ తల్లడిల్లతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుంటున్న నేథ్యంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్�
అమరావతి ,మే 7 :సింహాచలంవరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలోమే 10వ తేదీ నుంచి మే15 తేదీ వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేసారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని మూసివేయాలని అధికారులు�
ఇబ్రహీంపట్నం, మే 6 : రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ నమస్తే తెలంగాణ విలేకరి బృంగి శశివర్ణం కరోనాతో కన్నుమూశారు. నాలుగైదు రోజులుగా తీవ్ర లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. రెండ్రోజుల కిందట శ్వాసతీసుకోవ