జహీరాబాద్/సంగారెడ్డి : కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో జాతీయ రహదారిపై రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు వాహనాలు తనిఖీ చేస్�
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో తాజాగా వినిపిస్తున్న మాట భ్లాక్ ఫంగస్. తెలుగులో నల్లని బూజు లేదా శిలీంధ్రం. కోవిడ్ బారిన పడినవారికీ, ఇతర జబ్బులకు గురైనవారికీ అందరికీ ఇది సోకుతున్నది. అహ్మదాబాద్ లో 300 దాకా బ్లా
కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు కో�
ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారా�
ఇటీవలి కాలంలో చిరంజీవి తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు సపోర్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటున్నారనే విషయం అర్ధమవుతుంది. సోషల్ మీడియా ద్వారా మంచి సినిమాలపై ప్రశంసలు కురిపించడం, కరోనా
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం కన్నడలోను మంచి ఆదరణ దక్కించుకుంది. గత ఏడాది కరో�
కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్�
అడ్డుకుంటున్న అధికార యంత్రాంగంనిలువరించిన జిల్లాల్లో వికారాబాద్ టాప్ హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కల్యాణిలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాల కారణంగా తెలంగాణలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గినప్పటి�
కొవిడ్పై భయాందోళనలకు తప్పుడు సమాచారమే ప్రధాన కారణంపేషెంట్ గైడ్ను విడుదల చేసిన ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుండటంతో
24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మరణంకాప్రా, మే 10: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబలిస్తున్నది. తమ బిడ్డలు కళ్లెదుటే కరోనాకు బలైపోతుంటే, తట్టుకోలేక వారి తల్లిదండ్రులు కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి విష�
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
మూడో ప్రపంచయుద్ధం కోసమే వైరస్ను వేరే దేశాలపై ప్రయోగించడంపై ఆరేండ్ల క్రితమే చైనా శాస్త్రవేత్తల చర్చ అధికారిక డాక్యుమెంట్లో వివరాలు వీకెండ్ ఆస్ట్రేలియా కథనంలో వెల్లడి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకు చ�